మల్యాలలో వైద్య శిబిరం
కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మహేందర్కుమార్, సర్పంచ్ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్ఈఓ జే సుధాకర్, పీహెచ్ఎన్ అమరావతి, ఎస్ఎఫ్ బేగం, ఏఎన్ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్టీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని మల్యాల గ్రామంలో గురువారం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. ఈకార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మహేందర్కుమార్, సర్పంచ్ లంక రాజేశ్వరి, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, హెచ్ఈఓ జే సుధాకర్, పీహెచ్ఎన్ అమరావతి, ఎస్ఎఫ్ బేగం, ఏఎన్ఎంలు సుధారాణి, సునిత, ఆశాలు స్వరూప, మమత, ఎస్టీఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment