గుర్తు తెలియని మృతదేహం లభ్యం
మాదాపూర్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన కథనం ప్రకారం.. గంగారంలోని అయ్యంగార్ బేకరీ వద్ద చెట్టు కింద అతిగా మద్యం సేవించి పడుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది చెట్టుకింద ఉన్న వ్యక్తిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
మాదాపూర్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీందర్ తెలిపిన కథనం ప్రకారం.. గంగారంలోని అయ్యంగార్ బేకరీ వద్ద చెట్టు కింద అతిగా మద్యం సేవించి పడుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు, 108కు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది చెట్టుకింద ఉన్న వ్యక్తిని పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment