కాలువలకు భూమి ఇవ్వం
- సర్వేయర్ను అడ్డుకున్న రైతులు
నవతెలంగాణ-కోనరావుపేట
మల్కపేట రిజర్వాయర్ కాలువలకు భూములు ఇవ్వబోమని రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామస్తులు బుధవారం అధికారులను అడ్డుకు న్నారు. మల్కపేట రిజర్వాయర్కు వెళ్లే కాలు వలను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు గ్రామస్తులు అడ్డుకొని మాట్లాడారు. గతంలో మంత్రి కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే రమేష్బాబులు రిజర్వాయర్ పనులను పరిశీలించడానికి వచ్చినపుడు రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. భూమి రేటును మరింత పెంచితేనే కాలువలకు భూములు ఇస్తామని డిమాండ్ చేశారు. దీంతో అధికా రులు సర్వే చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
నవతెలంగాణ-కోనరావుపేట
మల్కపేట రిజర్వాయర్ కాలువలకు భూములు ఇవ్వబోమని రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని మల్కపేట గ్రామస్తులు బుధవారం అధికారులను అడ్డుకు న్నారు. మల్కపేట రిజర్వాయర్కు వెళ్లే కాలు వలను సర్వే చేసేందుకు వచ్చిన అధికారులు గ్రామస్తులు అడ్డుకొని మాట్లాడారు. గతంలో మంత్రి కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే రమేష్బాబులు రిజర్వాయర్ పనులను పరిశీలించడానికి వచ్చినపుడు రిజర్వాయర్ భూ నిర్వాసితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. భూమి రేటును మరింత పెంచితేనే కాలువలకు భూములు ఇస్తామని డిమాండ్ చేశారు. దీంతో అధికా రులు సర్వే చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
Comments
Post a Comment